హైదరాబాద్: జీవో నెం. 330 ను యధావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ సైఫాబాద్ లోని బీఆర్కే భవన్ ను టైపిస్టు నిరుద్యోగులు ముట్టడించారు. ప్ల కార్డులు చేతబూని... జై టైపిస్ట్ నినాదాలతో టైపిస్ట్ నిరుద్యోగులు బీఆర్కే భవన్ వద్ద నిరసనకు దిగారు. గ్రూప్ 3, గ్రూప్ 4 లలో టైపిస్ట్ పోస్టులకు జీవో నెం.330 ప్రకారమే భర్తి చేయాలని వారు డిమాండ్ చేశారు. 2018 గ్రూప్ 4 నోటిఫికేషన్ లో టైపిస్టు పోస్టులు భర్తీ చేసిన విధంగానే వచ్చే నోటిఫికేషన్ లలో భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. తమ డిమాండ్లను పరిష్కరించకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
బీఆర్కే భవన్ ను ముట్టడించిన నిరుద్యోగులు
- హైదరాబాద్
- June 15, 2022
లేటెస్ట్
- ఏటా 3500 ఇందిరమ్మ ఇండ్లు : పొన్నం ప్రభాకర్
- అల్ఫోర్స్ లో మెడికో కంపెనీ జాబ్ మేళా
- హీటెక్కిస్తున్న ఎండలు.. ధరూర్లో 44.2 డిగ్రీలు
- ప్రభుత్వ అధికారినంటూ ఫోన్ చేసి మోసాలు
- బీజేపీ చేసిన అభివృద్ధి ఏదీ?
- సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో చేరికలు
- T20 World Cup 2024 : టీ20 వరల్డ్ కప్ ... జట్టును ప్రకటించిన న్యూజిలాండ్
- ప్రొఫెసర్ జయశంకరే తెలంగాణ జాతిపిత
- వైభవంగా పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన
- కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు పద్మారెడ్డి మృతి
Most Read News
- మీనరాశిలోకి బుధుడు.. శుక్రుడు మేషరాశిలో సంచారం.. ఏ రాశి వారికి ఎలా ఉంటుందంటే..
- వెదర్ రిపోర్ట్.. ఈ రాష్ట్రాల్లో వర్షాలు
- భారత్ లోని యువ జంటల్లో డింక్ సంస్కృతి
- కథ : నాన్నకి కూతురే ఎందుకు ఇష్టం
- ఇది సామాన్యుడి బైక్.. ధర తక్కువ.. మైలేజీ ఎక్కువ.. 160 కి.మీ@ రూ.70 వేలు
- బొద్దింకలు ఇంట్లోకి ఎందుకు వస్తాయి.. ఎలా అడ్డుకోవాలో తెలుసా..
- RCB vs GT: క్రిస్ గేల్ ఆల్-టైమ్ రికార్డును బద్దలు కొట్టిన విల్ జాక్స్
- జుట్టుకు నూనె పెట్టాలా? వద్దా..హెయిర్ ఎక్స్పర్ట్స్ ఏం చేప్తున్నారు?
- కవర్ స్టోరీ : చాలామంది కపుల్స్ పిల్లలు వద్దంటున్నరు!
- మహాద్భుతం: తిరుమల తిరుపతి దేవాలయం రహస్యాలు ఇవే..